Exclusive

Publication

Byline

ఆంధ్రప్రదేశ్‌లో 31 మంది మావోయిస్టులు అరెస్ట్.. సిటీలో నుంచి సీక్రెట్ ఆపరేషన్!

భారతదేశం, నవంబర్ 18 -- ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ... Read More


హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!

భారతదేశం, నవంబర్ 18 -- ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చ... Read More


నేటి నుంచి వాట్సాప్‌లో మీ సేవా.. సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, ఒక్క క్లిక్‌తో ఎన్నో రకాల సేవలు!

భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణ రాష్ట్ర ప్రధాన పౌర సేవల ప్లాట్‌ఫామ్ మీసేవా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరళమైన, సురక్షితమైన, చాట్ ఆధారిత ఇంటర్... Read More


ఎవరీ మాస్టర్ మైండ్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. మావోయిస్ట్ పార్టీ ఇక కోలుకోలేదా?

భారతదేశం, నవంబర్ 18 -- కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతల మరణం ఒకవైపు ఉద్యమాన్ని బలహీనపరుస్తుంటే.. మరోవైపు లొంగుబాట్లు కూడా జరిగాయి. దీంతో పార్టీకి వ... Read More


సౌదీ రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారంతా హైదరాబాదీలే.. 45 మంది మృతి!

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. వారంతా హైదరాబాద్‌కు చెందినవారేనని అధికారులు స్పష్టతనిచ్చారు. సోమవారం తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు భక్తులను తీసుకెళ్తు... Read More


సౌదీ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 16 మంది తెలంగాణవాసులు.. వారి పేర్లు

భారతదేశం, నవంబర్ 17 -- సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు. వారిలో 16 మంది తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున మక్క... Read More


విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ అప్డేట్.. చివరి తేదీ ఇది!

భారతదేశం, నవంబర్ 17 -- రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు మెుదలయ్యాయి. దీని ద్వారా విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. స్కూ... Read More


తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

భారతదేశం, నవంబర్ 17 -- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేన... Read More


ఉత్తర తెలంగాణలో టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్.. యాత్రికులను పెంచేలా ప్లాన్!

భారతదేశం, నవంబర్ 17 -- ఉత్తర తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మౌల... Read More


స్థానిక సంస్థల ఎన్నికలపై అప్డేట్.. పాత రిజర్వేషన్లే.. కేబినెట్ కీలక నిర్ణయం!

భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు ని... Read More